వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లాలో వివిధ ప్రాంతాలో మోస్తారు వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చారకొండ మండలం సిరిసనగండ్లలో 29.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
కిష్టంపల్లి 24.0 మి.మీ, కొండనాగుల 15.0 మి.మీ, తిమ్మాజిపేట 14.8 మి.మీ, కల్వకుర్తి 14.0 మి.మీ, ఎల్లికల్, బిజినపల్లి 13.5 మి.మీ, వెల్టూర్ 13.3 మి.మీ, తోటపల్లి 11.0 మి.మీ, మంగనూరు 7.8 మి.మీ, వెల్దండ 7.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.
Comments
Loading comments...

