వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న పేర్కొన్నారు. మంగళవారం నిర్మల్ లోని జుమేరాత్ పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు.ఇందులో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉన్నారు
Comments
Loading comments...

