Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి

Follow Udayam on Google
B Ganga Aug 31, 2026 4:54 PM పార్వతీపురం మన్యంGeneral
జిల్లాకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి - Udayam
జిల్లాకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని వైసీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్య దర్శి డా. రంగుముద్రి శివ నరేంద్ర నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసి పసుపు, అల్లం, జీడిపప్పు, మామిడి, పైనాపిల్ తదితర పంటలకు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...