Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీతో కలెక్టర్ సమావేశం

Follow Udayam on Google
Mohammad Sep 07, 2026 2:23 PM అనంతపురంGeneral
జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీతో కలెక్టర్ సమావేశం - Udayam
జిల్లాలోని ఆధార్ సేవా కేంద్రాలలో ప్రభుత్వం, యుఐడిఏఐ నిర్దేశించిన రుసుముల కంటే అధికంగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందితే నిబంధన ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆధార్ మానిటరింగ్ కమిటీతో సమావేశం నిర్వహించారు.

Comments

G
Loading comments...