వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లా సాగునీటి పారుదల సలహా మండలి సమావేశం జాయింట్ కలెక్టర్ నూరల్ ఖమర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో సాగునీటి, అధికారులు సలహాదారులు రైతులు పాల్గొన్నారు.
జిల్లాలో తుంగభద్ర జలాలపై ఆధారపడి రైతులు వరి పత్తి వేరుశనగ పంటలను వేస్తున్నారని తుంగభద్ర నది నుంచి ఖరీఫ్ వాటా లో కోసం కర్ణాటక అధికారులతో మాట్లాడుతున్నమని తెలిపారు.
Comments
Loading comments...

