Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా ప్రజలకు రక్షా బంధన్ శుభాకాంక్షల.ు సుదర్శన్ రెడ్డి

Follow Udayam on Google
raju Aug 27, 2026 3:23 PM నిజామాబాద్General
జిల్లా ప్రజలకు రక్షా బంధన్ శుభాకాంక్షల.ు సుదర్శన్ రెడ్డి - Udayam
సోదర భావానికి ప్రతీక అయిన రక్షా బంధన్ (రాఖీ పండుగ) పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ రాఖీ పండగను సౌభ్రాతృత్వం వెల్లివిరిసేలా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. తమ సోదరీమణులకు ఏ ఆపద రాకుండా ఎల్లవేళలా అండగా నిలబడతామని సోదరులు భరోసాను అందించడం ఈ పండుగ విశిష్టత అని గుర్తు చేశారు.

Comments

G
Loading comments...