వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలోని టౌన్హాల్లో ఈ నెల 31న వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్ల కోసం వైఎస్సార్సీపీ యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు ఆర్థిక సాయం అందించారు.
పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి ధర్మాన క్యాంపు కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో కోరింది.
Comments
Loading comments...

