వార్తలకు తిరిగి వెళ్లండి

వైసిపి జిల్లా నూర్ భాషా దూదేకుల విభాగం ప్రెసిడెంట్ గా గుత్తికి చెందిన చిత్ర సేడు షఫీని నియమిస్తూ వైసిపి కేంద్ర పార్టీ కార్యాలయం నుండి శుక్రవారం ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా చిత్రసేడు షఫీ మాట్లాడుతూ..దూదేకుల ముస్లింల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని వారి పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

