వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్ రాజశేఖరరెడ్డి భౌతికంగా దూరమైనా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారని వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర నాయకుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు.
బుధవారం గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించి, అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసు రత్నం, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

