Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కోర్టు భవన నిర్మాణంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమీక్ష

Follow Udayam on Google
dasari naveen kumar Aug 08, 2026 6:57 PM వికారాబాద్General
జిల్లా కోర్టు భవన నిర్మాణంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమీక్ష - Udayam
వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా కోర్టు నూతన భవన నిర్మాణంపై తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ​ఈ సమావేశంలో జిల్లా కోర్ట్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు మరియు R&B అధికారులు పాల్గొన్నారు. భవన నిర్మాణ పనులకు సంబంధించిన పురోగతిపై చర్చించి, పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు స్పీకర్ సూచించారు.

Comments

G
Loading comments...