వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లకు నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఈఆర్ఓలు, ఎలక్షన్ సెక్షన్లు అధికారులతో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
Comments
Loading comments...

