Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కలెక్టర్ భూముల రీసర్వే పూర్తి చేయాలని ఆదేశించారు

Follow Udayam on Google
babu varun Aug 19, 2026 7:30 PM రాజన్న సిరిసిల్లGeneral
జిల్లా కలెక్టర్ భూముల రీసర్వే పూర్తి చేయాలని ఆదేశించారు - Udayam
జిల్లాలో భూముల రీసర్వే పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అగ్రవాల్ ఆదేశించారు. భూముల రీసర్వే ప్రక్రియ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ నగేష్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో కలిసి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. భూముల రీసర్వే ప్రక్రియ, వివిధ అంశాలపై తహసీల్దార్లకు జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...