Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా జనరల్ ఆస్పత్రిలో కనీస వసతులు లేని ల్యాబ్

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 03, 2026 12:09 PM నిర్మల్General
ఓటర్ల జాబితా సమగ్ర పున పరిశీలనతో అర్హులైన ఓటర్లకు నష్టం కలగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కాంగ్రెస్ నిర్మల్ నియోజకవర్గం ఇంచార్జ్ కె శ్రీహరి రావు సూచించారు. గురువారం సోన్ మండలం పాక్ పట్ల గ్రామంలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. అర్హులైన ఓటర్లు ఎవరు నష్టపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని చెప్పారు. పరిశీలనలో అడిగిన ధ్రువీకరణ పత్రాలు నిర్ణీత సమయంలో అందజేయాలన్నారు.

Comments

G
Loading comments...