వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ జిల్లా డాక్టర్ సెల్ జనరల్ సెక్రెటరీగా డాక్టర్ పవన్ కుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంలో నియామక పత్రాన్ని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస రెడ్డి అందజేశారు.
అనంతరం మాట్లాడుతూ.. డాక్టర్ సెల్ నుబలోపేతం చేస్తూ, వైద్యుల సమస్యల పరిష్కారంతోపాటు, ప్రజా వైద్యం, సేవా కార్యక్రమాల్లో ఉండాలన్నారు.
Comments
Loading comments...

