Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీవీఎంసీ కమిషనర్ఆదేశాల మేరకు హిందుస్థాన్ షిప్‌యార్డ్‌కు విద్యా పర్యటన

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 29, 2026 8:28 PM విశాఖపట్నంGeneral
జీవీఎంసీ కమిషనర్ఆదేశాల మేరకు హిందుస్థాన్ షిప్‌యార్డ్‌కు విద్యా పర్యటన - Udayam
జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు మల్కాపురం మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థినులకు హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (HSL)లో విద్యా పర్యటన లొ జీవీఎంసీ అదనపు కమిషనర్ పర్యవేక్షణలో, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పర్యటనలో HSL అధికారులు సంస్థ చరిత్ర, నౌకా నిర్మాణం, మరమ్మతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలను విద్యార్థినులకు వివరించారు.

Comments

G
Loading comments...