వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విజయనగరం జిల్లా పూసపాటిరేగ విశాలాంధ్ర రిపోర్టర్ గోవిందపై జరిగిన దాడిని నిరసిస్తూ జర్నలిస్టు సంఘాల నేతలు కదం తొక్కారు.
జర్నలిస్టులకు భద్రత కల్పించాలని, జర్నలిస్టుల దాడుల చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు...
Comments
Loading comments...

