వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, సంగారెడ్డి డీఎంహెచ్ఓను ఆదేశించారు.
ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

