Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఝీరామ్ దాడిలో 10 మంది దోషులు

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 6:45 AM జాతీయంGeneral
ఝీరామ్ దాడిలో 10 మంది దోషులు - Udayam
2013లో ఛత్తీస్‌గఢ్‌లోని ఝీరమ్ లోయలో కాంగ్రెస్ నేతల కాన్వాయ్‌పై జరిగిన దాడి కేసులో 10 మంది మావోయిస్టులను దోషులుగా ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు శనివారం నిర్ధారించింది. ఈ హింసాత్మక ఘటనలో మాజీ కేంద్ర మంత్రి విద్యాచరణ్ శుక్లా, మహేంద్ర కర్మతో సహా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దోషులకు విధించే శిక్షను సెప్టెంబర్ 16న ఖరారు చేయనున్నారు.

Comments

G
Loading comments...