Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్‌కు జీవీ ఆంజనేయులు సవాల్

Follow Udayam on Google
T. SRINU BABU Aug 13, 2026 3:42 PM పల్నాడుGeneral
జగన్‌కు జీవీ ఆంజనేయులు సవాల్ - Udayam
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 నియామకాల అవకతవకలు, డీఎస్సీ అంశాలపై అసెంబ్లీ వేదికగా చర్చించేందుకు సిద్ధమని గురువారం ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ధైర్యముంటే ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాలకు హాజరై చర్చకు రావాలని సవాల్ విసిరారు.

Comments

G
Loading comments...