వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రాష్ట్ర సాధన సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా జగిత్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి తహసీల్దార్ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జయశంకర్ తెలంగాణ కోసం చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను కొనసాగించాలని ప్రతిజ్ఞ చేశారు.
Comments
Loading comments...

