వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల టౌన్-3 పరిధిలో రోడ్డు వెడల్పు పనుల కారణంగా శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. హౌసింగ్ బోర్డ్, క్యాంప్ చర్చ్, సఖీ కేంద్రం తదితర ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందని డీఈ కె.గంగారాం తెలిపారు.
మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 వరకు రామాలయం, హౌసింగ్ బోర్డ్ ప్రాంతాల్లోనూ విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. విద్యుత్ వినియోగదారుల ఇట్టి అంతరాయానికి సహకరించాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

