వార్తలకు తిరిగి వెళ్లండి

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు జగిత్యాల జిల్లాకు ముఖ్యఅతిథిగా మంత్రి ఆజారుద్దీన్ హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం పోలీస్ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

