Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో హార్ ఘర్ తిరంగా ర్యాలీ

Follow Udayam on Google
Myadari vamshi vardhan Aug 13, 2026 3:40 PM జగిత్యాలGeneral
జగిత్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో హార్ ఘర్ తిరంగా ర్యాలీ - Udayam
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా హార్ ఘర్ తిరంగా ర్యాలీ చెప్పట్టడం జరిగిందన్నారు. ప్రజలలో దేశభక్తి ని పెంచడమే లక్ష్యంగా, దేశం కోసం పోరాడిన వ్యక్తులను స్మరించుకోవడం కోసం ర్యాలీ చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే ధాన్ పాల్ సూర్య నారాయణ హాజరై ర్యాలీని ప్రారంభించారు.

Comments

G
Loading comments...