వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో చీఫ్ కమిషనర్ ల్యాండ్ యాక్టివేషన్ లోకేష్ కుమార్ ఐఏఎస్ను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పూల మొక్కను అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్. లత (రెవెన్యూ), ఆర్డీవో మధుసూదన్, జగిత్యాల రూరల్ తహశీల్దార్ హకీమ్ పాల్గొన్నారు. అధికారుల భేటీ సందర్భంగా జిల్లాలో భూ సంబంధిత అంశాలపై చర్చించినట్లు తెలిసింది.
Comments
Loading comments...

