Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగ్గయ్యపేటలో జీవో కాపీలు దహనం

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 3:44 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
జగ్గయ్యపేటలో జీవో కాపీలు దహనం - Udayam
జగ్గయ్యపేటలో సర్వీస్‌ ఇనాం బాధితుల రిలే నిరాహార దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి. వైద్యులు రాజేష్‌, అనిల్‌కుమార్‌, దశరథ్‌, సామాజిక కార్యకర్త కర్లపాటి శ్రీనివాసరావు దీక్షలను ప్రారంభించారు. శిబిరం వద్ద ఇనాం బాధితులు తమ భూములపై నిషేధం విధించిన ప్రభుత్వ జీవో 16/2013 ప్రతులను దహనం చేశారు. జీవోను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...