వార్తలకు తిరిగి వెళ్లండి

జగ్గయ్యపేట పురపాలక సంఘంలో 31 వార్డులను 36గా పునర్విభజిస్తూ రూపొందించిన ముసాయిదాపై ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. ముసాయిదా జాబితాను పురపాలక కార్యాలయం, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించినా ప్రజలు, ప్రజా సంఘాల నుంచి అభ్యంతరాలు నమోదు కాలేదు.
దీంతో కమిషనర్ ప్రసాద్, అధికారులు మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. వార్డుల పునర్విభజన ప్రక్రియ ముందుకు సాగనుంది.
Comments
Loading comments...

