వార్తలకు తిరిగి వెళ్లండి

లడఖ్లోని మినిమార్గ్ చెక్పోస్ట్ వద్ద రహదారి మూసివేతపై భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగిన 25 ఏళ్ల యువతి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.
అలసట, అసహనంతోనే ‘మేం జెన్జీలం’ అంటూ మాట్లాడానని తెలిపారు. సైన్యం, పోలీసులను అవమానించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

