వార్తలకు తిరిగి వెళ్లండి

జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ చౌరస్తాలో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేశ స్వాతంత్య్ర కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుని, వారి త్యాగాల స్పూర్తితో దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

