వార్తలకు తిరిగి వెళ్లండి

ఝార్ఖండ్లో జేపీఎస్సీ నియామక పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో ముగ్గురు కమిషన్ సభ్యులు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆమోదించారు.
ఆరోపణలు వచ్చిన మూడు పరీక్షలను రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అవకతవకలపై సీఐడీ, ఈడీ దర్యాప్తునకు ఆదేశించగా, ఇప్పటికే 19 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Loading comments...
