వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దునూర్ గ్రామానికి చెందిన ఉయ్యాల తిరుపతిగౌడ్ కుమారుడు ఉయ్యాల శ్రీమాన్ గౌడ్ జేఈఈ మెయిన్స్లో ప్రతిభ కనబరిచి మంచి ర్యాంక్ సాధించారు.
దీంతో ఐఐఐటీ సూరత్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశానికి అర్హత సాధించారు. శ్రీమాన్ గౌడ్ విజయంపై కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

