వార్తలకు తిరిగి వెళ్లండి

జేఆర్ హైస్కూల్ ప్రిన్సిపాల్ అన్నీ మేరీ మాథ్యూ సాహిత్య రంగంలో జాతీయ స్థాయి అరుదైన గౌరవం అందుకున్నారు. ఆమె రచించిన ‘హోప్’ కవితకు జాతీయ కవితా పోటీల్లో ప్రథమ బహుమతి లభించింది. విద్యారంగంలో బాధ్యతలు నిర్వర్తిస్తూనే సాహిత్యంపై ఆసక్తిని కొనసాగించి ఈ ఘనత సాధించడం విశేషం.
ఆమె విజయంతో జేఆర్ హైస్కూల్కు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు ఆమెను అభినందించారు.
Comments
Loading comments...

