Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో రేషన్ బియ్యానికి బదులు నగదు ఇస్తున్న డీలర్లు

Follow Udayam on Google
sreekanth patel Aug 19, 2026 9:32 AM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో రేషన్ బియ్యానికి బదులు నగదు ఇస్తున్న డీలర్లు - Udayam
జడ్చర్లలో మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి తీసుకునే అవకాశం ఈ నెలాఖరు వరకు ఉంది. అయితే కొందరు డీలర్లు బియ్యానికి బదులు నగదు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు డీలర్‌ షిప్‌లు రద్దు చేస్తామని తహసీల్దార్ నర్సింగరావు హెచ్చరించారు.

Comments

G
Loading comments...