వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ప్రధానమంత్రి, భారతరత్న, ఆధునిక భారత నిర్మాత స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా జడ్చర్ల టౌన్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సిగ్నల్ గడ్డ అంబేద్కర్ చౌరస్తా వద రాజీవ్ గాంధీ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, మత సామరస్యం, ఐక్యతను పెంపొందించాలనే సందేశంతో జరుపుకునే సద్భావనా దినోత్సవం ప్రజలందరికీ గొప్ప స్ఫూర్తి అని పేర్కొన్నారు,
Comments
Loading comments...

