వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ మండలంలోని వేముల గ్రామానికి చెందిన పాషా నూతన కోళ్ల ఫామ్ ను జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు.
ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గొప్పగా ఎదిగి మరొకరికి ఆదర్శం కావాలని తెలియజేశారు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ముందుకు సాగి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని దీవించారు.
Comments
Loading comments...

