వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డికి విద్యాశాఖ మంత్రి పదవి కేటాయించాలని కాంగ్రెస్ నేత ఎండీ అక్తర్, నియోజకవర్గ ప్రజలు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.
రాహుల్ భారత్ జోడో యాత్రను విజయవంతం చేసిన విద్యావంతుడు, అధిష్టాన విధేయుడైన ఆయనకు 6వ తేదీన జరిగే మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

