వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల్లో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈకార్యక్రమంలో మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కు నివాళులర్పించారు.
Comments
Loading comments...

