వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్, జిల్లా కేంద్రంలోని DCC కార్యాలయంలో నిర్వహించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన AICC సెక్రటరీ సచిన్ సావంత్ కలిసి పార్టీ బలోపేతం, కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం సమస్యలపై నిరంతరం పనిచేయడం వంటి అంశాలపై చర్చించారు.
నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు.
Comments
Loading comments...

