వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆయనను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ సిద్ధాంత బలం, మార్గదర్శకత్వం కీలకమని పేర్కొన్నారు.
జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ రంగాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

