Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణపై జనసేన ఫోకస్

రమేష్ బాబు Jun 25, 2026 6:37 AM హైదరాబాద్ 8 viewsabout 23 hours ago
తెలంగాణపై జనసేన ఫోకస్ - Udayam Digital
తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన ప్రత్యేక దృష్టి సారించింది. రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా, ఇతర పార్టీల నేతలు మరియు ప్రముఖులను ఆకర్షించేందుకు ఏడుగురు సభ్యులతో ప్రత్యేక 'జాయినింగ్స్ కమిటీ'ని ఏర్పాటు చేసింది. హీరో తనీష్, మాజీ డీసీపీ సరస్వతి, డాక్టర్ గడల శ్రీనివాస్ సహా ఏడుగురు సభ్యులు ఈ కమిటీలో ఉంటారు. రాష్ట్రంలో పార్టీ విస్తరణలో భాగంగా జూన్ 25 నుండి జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారు.

Comments

G
Loading comments...