వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ నటి షావుకారు జానకి మృతి చెందారు. 1931లో రాజమండ్రిలో విద్యావంతుల కుటుంబంలో జన్మించిన ఆమె తండ్రి వెంకోజీరావు ఇంగ్లాండ్లో ఇంజినీరింగ్ చదివారు. తల్లి శచీదేవి గౌహతిలో మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు.
15 ఏళ్లకే వివాహమైన జానకి అరిజోనా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత అయిన ఆమె మృతితో సినీ లోకంలో విషాదం నెలకొంది.
Comments
Loading comments...

