వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టణంలోని 22వ వార్డులో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ నూతన ఓటరు జాబితాను పరిశీలించారు. బీఎల్ఓను సంప్రదించి పేర్లు ఉన్నాయో లేదో ఓటర్లు నిర్ధారించుకోవాలని సూచించారు.
జాబితాలో పేరు లేని అర్హులు సంబంధిత ఫారం పూర్తి చేసి బీఎల్ఓకు అందజేయాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

