వార్తలకు తిరిగి వెళ్లండి
జమ్మూ-శ్రీనగర్ హైవేపై భద్రత పెంపు.
అనంతనాగ్లో పోలీసు కానిస్టేబుల్ హత్యకు గురైన ఘటనతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై భద్రతను అధికారులు తీవ్రతరం చేశారు.
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా దళాలు తనిఖీలను వేగవంతం చేసి, అనుమానితుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాయి.
Comments
Loading comments...