వార్తలకు తిరిగి వెళ్లండి

భీమా కాల్వల్లో నిర్వహణ లోపంతో సాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండేళ్లుగా జమ్ము గడ్డి, బురద తొలగించకపోవడంతో చివరి ఆయకట్టు రైతులకు నీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భీమా 16, 27 ప్యాకేజీల పరిధిలోని కాల్వల్లో సమస్యలు నెలకొన్నాయి. కాల్వల శుభ్రత పనులకు ప్రతిపాదనలు పంపించామని, అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
