వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో జల్ జీవన్ మిషన్ కింద మంజూరైన రూ.264.61 కోట్ల విలువైన 1,223 పనులను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. బుధవారం ఏలూరు కలెక్టరేట్లో జరిగిన జిల్లా నీటి, పారిశుద్ధ్య మిషన్ సమావేశంలో ఆమె మాట్లాడారు.
పనుల నాణ్యతలో లోపాలున్నా, అలసత్వం వహించినా శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
Comments
Loading comments...

