వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లో లోక్సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జై ప్రకాష్ నారాయణను లోక్సత్తా కర్నూలు జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి ఆనందాచారి, తాలూకా అధ్యక్షులు పి. జయరాముడు కలిశారు.
ఈ సందర్భంగా కర్నూలు జిల్లా సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై డాక్టర్ జై ప్రకాష్ నారాయణతో చర్చించారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా చర్చించారు.
Comments
Loading comments...

