వార్తలకు తిరిగి వెళ్లండి

జహీరాబాద్ మండలం సత్వార్ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. కూలీలతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ దేవిదాస్తో పాటు ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.
తీవ్రంగా గాయపడిన వారిలో దేవిదాస్ భార్య నిఖిత చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Comments
Loading comments...

