వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నేడు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడనున్నారు.
రాష్ట్రంలోని సమకాలీన రాజకీయ అంశాలపై జగన్ మాట్లాడనున్నట్లు పార్టీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ సమావేశంలో ఆయన ఏ అంశాలను ప్రస్తావిస్తారన్నది ఆసక్తిగా మారింది.
Comments
Loading comments...

