Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రి నేతలతో జగన్‌ భేటీ

Follow Udayam on Google
హరిక Aug 19, 2026 4:07 PM ఎన్టీఆర్ జిల్లాఆంధ్రప్రదేశ్
రాజమండ్రి నేతలతో జగన్‌ భేటీ - Udayam
తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పార్టీ నేతలతో YCP అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు. స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, సంస్థాగత అంశాలు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యక్రమాలపై జగన్ వారితో చర్చించారు.

Comments

G
Loading comments...