వార్తలకు తిరిగి వెళ్లండి
మావిగన్పై జగన్ సాహసం?

వైసీపీ అధినేత జగన్ 2029 ఎన్నికల లక్ష్యంగా 'మావిగన్' రాజధాని ప్రతిపాదనను తెరపైకి తెచ్చి పెద్ద రిస్క్ తీసుకుంటున్నారనే చర్చ సాగుతోంది. అమరావతికి వ్యతిరేకం కాదంటూనే, దీనిని మేనిఫెస్టోలో పెడతామనడం రాజకీయంగా సంచలనంగా మారింది.
ఏపీ ప్రజలకు రాజధాని ఒక సెంటిమెంట్. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణ పనులను శరవేగంగా చేస్తుండగా, జగన్ కొత్త ప్రతిపాదనతో ప్రజల్లోకి వెళ్లడం సాహసమనే చెప్పాలి.
Comments
Loading comments...