వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన బాచి, చరణ్ కుమార్లను మంత్రి సీతక్క అభినందించారు. క్యాంపు కార్యాలయంలో వారితో పాటు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డిని శాలువాతో సన్మానించారు
ఈ నెల 15 నుంచి 18 వరకు పాండిచ్చేరిలో జరిగే జాతీయ పోటీల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.
Comments
Loading comments...

